రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

byసూర్య | Wed, Jan 25, 2023, 01:29 PM

సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు చాంద్ పాషా, బ్రహ్మానందం, శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయంలో బుధవారం సంబంధిత మహాసభల పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM