రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

byసూర్య | Wed, Jan 25, 2023, 01:29 PM

సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు చాంద్ పాషా, బ్రహ్మానందం, శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయంలో బుధవారం సంబంధిత మహాసభల పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM