రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి...

byసూర్య | Wed, Jan 25, 2023, 12:22 PM

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ రైల్వే గేటు సమీపంలో మంగళవారం సుమారు 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయపడి రక్తస్రావం జరుగుతుండగానే నడుచుకుంటూ ముందుకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే వరి నాట్లు వేస్తున్న కొందరు రైతులు ఇది గమనించి 108 ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM