రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి...

byసూర్య | Wed, Jan 25, 2023, 12:22 PM

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ రైల్వే గేటు సమీపంలో మంగళవారం సుమారు 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయపడి రక్తస్రావం జరుగుతుండగానే నడుచుకుంటూ ముందుకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే వరి నాట్లు వేస్తున్న కొందరు రైతులు ఇది గమనించి 108 ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM