ఓటర్ కార్డ్ లు పంపిణీ చేసిన తహసీల్దార్

byసూర్య | Wed, Jan 25, 2023, 12:21 PM

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నేడు(బుధవారం) 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట తహశీల్దార్ రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల ప్రతిజ్ఞ చేసి ఓటుపై అవగాహన ప్రాముఖ్యతను తెలియజేసి సీనియర్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ, వర్ధన్నపేట జడ్పిటిసి మార్గం బిక్షపతి, బిఆర్ఎస్ నాయకులు సిలువేరు కుమారస్వామి, వర్ధన్నపేట నయబ్ తాసిల్దార్ పవన్ కుమార్, హరిత, గిర్ధవర్ కృష్ణ స్వామి, వీఆర్ఏలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, బి ఎల్ వో లు, విద్యార్థులు పాల్గొన్నారు.


Latest News
 

వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM