byసూర్య | Tue, Dec 06, 2022, 11:01 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కు నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బన్సీలాల్ పేటలోని మంగళవారం జబ్బార్ కాంప్లెక్స్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.