నేను ఎక్కడికీ పారిపోలేదు: మాజీ మేయర్

byసూర్య | Thu, Dec 01, 2022, 11:31 AM

మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారని వస్తున్న వార్తలను హైదరాబాద్ నగర మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన తెలిపారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారిస్తున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు. కమ్యూనిటీకి సంబంధించిన ఫంక్షన్ లో కొందరు నాయకులను శ్రీనివాస్ కలిశారని, ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ కూడా చెప్పారని అన్నారు. ఆయనతో అంతకు మించి పరిచయం లేదని చెప్పారు.శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పు చేస్తే తమకు ఏం సంబంధమని అన్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM