byసూర్య | Tue, Nov 29, 2022, 02:12 PM
వైఎస్ షర్మిలపై నిన్న వరంగల్ లో జరిగిన దాడికి నిరసనగా హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రగతి భవన్ను వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. కెేసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.