పంజాగుట్టలో తీవ్ర ఉద్రిక్తత...

byసూర్య | Tue, Nov 29, 2022, 02:12 PM

వైఎస్ షర్మిలపై నిన్న వరంగల్ లో జరిగిన దాడికి నిరసనగా హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రగతి భవన్ను వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. కెేసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.


Latest News
 

ఈ తేదీ నుండి మనకి భారీ వర్షాలు! Sat, May 04, 2024, 11:14 AM
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక Sat, May 04, 2024, 10:49 AM
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష: హరీశ్ రావు Sat, May 04, 2024, 10:47 AM
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ Sat, May 04, 2024, 10:18 AM
ఎవ‌రీ వేముల రోహిత్‌..? Sat, May 04, 2024, 10:09 AM