పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

byసూర్య | Sat, May 04, 2024, 10:18 AM

మే 4 నుండి మే 6 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎలక్షన్ డ్యూటీ లో ఉన్న ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసి ఉన్నారో వారు నియోజకవర్గ కేంద్రాల లో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ నందు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM