బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ఫిక్స్

byసూర్య | Tue, Nov 22, 2022, 08:38 PM

ఐదో దశ ప్రజాసంగ్రామ పాదయాత్రకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమయం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 28న బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ముగింపు సభ కరీంనగర్‌లో జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ గత 4 దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,178 కిలోమీటర్లు తిరిగారన్నారు.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM