బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ఫిక్స్

byసూర్య | Tue, Nov 22, 2022, 08:38 PM

ఐదో దశ ప్రజాసంగ్రామ పాదయాత్రకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమయం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 28న బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ముగింపు సభ కరీంనగర్‌లో జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ గత 4 దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,178 కిలోమీటర్లు తిరిగారన్నారు.


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM