ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపటికి వాయిదా

byసూర్య | Tue, Nov 22, 2022, 08:14 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నోటీసులు ఇచ్చిన ముగ్గురు విచారణకు హాజరుకాలేదని సిట్ హైకోర్టుకు తెలిపింది. నిందితులు విచారణకు సహకరించడం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. సిట్ విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM