మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

byసూర్య | Tue, Oct 04, 2022, 04:46 PM

మునుగోడు ఉపఎన్నికపై పార్టీలన్నీ దృష్టిపెట్టాయి. షెడ్యూల్ రావడంతో మరింత జోరు పెంచాయి. కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికపై కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తర్వాత పాల్వాయి స్రవంతి కీలక ప్రకటన చేశారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని స్రవంతి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాలకు ఊరట కలిగించేలా ఉంది.

Latest News
 

చెడ్డీ గ్యాంగ్‌ 2.0: హైదరాబాద్‌లో మళ్లీ అలజడి.. హత్య చేయడానికీ వెనుకాడని ఈ దొంగలతో జాగ్రత్త Mon, Mar 18, 2024, 10:17 PM
హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్.. శరవేగంగా పనులు, త్వరలోనే ప్రారంభం Mon, Mar 18, 2024, 10:09 PM
'కేసీఆర్‌లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కూడా.. ఆ ఆఫర్ వాస్తవమే.. కానీ Mon, Mar 18, 2024, 10:04 PM
నేను సీఎం అయితే ‘లిక్కర్’ నిషేధిస్తా.. కవిత పాత వీడియో వైరల్ Mon, Mar 18, 2024, 08:09 PM
తెలంగాణలో 4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Mon, Mar 18, 2024, 08:05 PM