దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన డిప్యూటీ మేయర్

byసూర్య | Thu, Sep 29, 2022, 03:20 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎన్ ఎమ్ సి తెరాస పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు.అనంతరం డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సల్వాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి,నాయకులు నాగరాజ్ యాదవ్, బక్క మల్లేష్ ,బోబ్బా శ్రీను, దశరథ్, ఏనుగుల మధుసూదన్ రెడ్డి, నాయకులు, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM