దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన డిప్యూటీ మేయర్

byసూర్య | Thu, Sep 29, 2022, 03:20 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎన్ ఎమ్ సి తెరాస పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు.అనంతరం డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సల్వాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి,నాయకులు నాగరాజ్ యాదవ్, బక్క మల్లేష్ ,బోబ్బా శ్రీను, దశరథ్, ఏనుగుల మధుసూదన్ రెడ్డి, నాయకులు, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM