విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Thu, Sep 29, 2022, 04:10 PM

మేడ్చల్ జిల్లా కిసర మండలం చిర్యాల గ్రామం లోని నాట్కాన్ చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకొని గురువారం నాడు ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని విద్యార్థుల కుటుంబ సభ్యులను పరమర్శిచిన మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చెరువు లో మృతదేహల గాలింపు చర్యల చేపట్టి మృతదేహాలను బయటకు తీసిన పోలీస్ యంత్రాంగంకు, అగ్నిమపాక శాఖకు, గజఈత గాళ్లకు ధన్యవాదములు తెలియజేసారు.

Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM