విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి
byసూర్య |
Thu, Sep 29, 2022, 04:10 PM
మేడ్చల్ జిల్లా కిసర మండలం చిర్యాల గ్రామం లోని నాట్కాన్ చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకొని గురువారం నాడు ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని విద్యార్థుల కుటుంబ సభ్యులను పరమర్శిచిన మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చెరువు లో మృతదేహల గాలింపు చర్యల చేపట్టి మృతదేహాలను బయటకు తీసిన పోలీస్ యంత్రాంగంకు, అగ్నిమపాక శాఖకు, గజఈత గాళ్లకు ధన్యవాదములు తెలియజేసారు.
Latest News