ఎమ్మెల్యే మంచిరెడ్డిని పది గంటల పాటు విచారించిన ఈడీ

byసూర్య | Wed, Sep 28, 2022, 08:38 PM

విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు బుధవారం రెండో రోజు విచారించారు. తొలిరోజు మంగళవారం మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించిన ఈడీ.. రెండో రోజు బుధవారం 10 గంటల పాటు విచారించింది.మంచిరెడ్డి బ్యాంకు లావాదేవీలపైనా ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. 


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM