తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:12 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజన్ కుమార్ లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు.


Latest News
 

అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM