తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:12 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజన్ కుమార్ లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM