తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:12 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజన్ కుమార్ లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు.


Latest News
 

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసిన వినోద్ కుమార్ Mon, Jun 05, 2023, 08:51 PM
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు,,,పెరగనున్న పగటి ఉష్టోగ్రతలు Mon, Jun 05, 2023, 07:49 PM
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం Mon, Jun 05, 2023, 07:48 PM
గద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం.... కృష్ణా నదిలో నలుగురు చిన్నారులు మృతి Mon, Jun 05, 2023, 07:47 PM
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంపర్ఆ ఫర్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ Mon, Jun 05, 2023, 07:47 PM