సూదిమందుపై చర్చ.. ఆటోలోంచి దూకేశాడు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:09 PM

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్న బానోత్ గోపి ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అందులో వారంతా ఇటీవల జరిగిన సూదిమందు హత్యలపై చర్చించుకున్నారు. అదే సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. సూది మందు తీస్తున్నాడని గోపి భావించి, ఆటోలోంచి దూకేశాడు. గాయాలు కావడంతో ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM