సూదిమందుపై చర్చ.. ఆటోలోంచి దూకేశాడు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:09 PM

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్న బానోత్ గోపి ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అందులో వారంతా ఇటీవల జరిగిన సూదిమందు హత్యలపై చర్చించుకున్నారు. అదే సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. సూది మందు తీస్తున్నాడని గోపి భావించి, ఆటోలోంచి దూకేశాడు. గాయాలు కావడంతో ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM