మరో సూది మందు హత్య కలకలం

byసూర్య | Thu, Sep 22, 2022, 05:23 PM

తెలంగాణలో మరో సూది మందు హత్య కలకలం రేపింది. భిక్షం అనే ల్యాబ్ టెక్నీషియన్ తన రెండో భార్య నవీన(23)ను హత్య చేసేందుకు సూది మందు ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి డెలివరీ కోసం రెండో భార్యను తీసుకెళ్లిన భిక్షం సెలైన్ బాటిల్లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించడంతో ఆమె మరణించింది. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.


Latest News
 

నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం... కేటీఆర్ ట్వీట్ Thu, Apr 24, 2025, 04:14 PM
వరంగల్ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జీవన్ రెడ్డి Thu, Apr 24, 2025, 04:10 PM
టీచర్లు, విద్యార్థు సమస్యలకు ప్రత్యేక హెల్ప్ లైన్ Thu, Apr 24, 2025, 04:09 PM
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర: ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 04:08 PM
సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి: ఎస్పీ Thu, Apr 24, 2025, 03:25 PM