మరో సూది మందు హత్య కలకలం

byసూర్య | Thu, Sep 22, 2022, 05:23 PM

తెలంగాణలో మరో సూది మందు హత్య కలకలం రేపింది. భిక్షం అనే ల్యాబ్ టెక్నీషియన్ తన రెండో భార్య నవీన(23)ను హత్య చేసేందుకు సూది మందు ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి డెలివరీ కోసం రెండో భార్యను తీసుకెళ్లిన భిక్షం సెలైన్ బాటిల్లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించడంతో ఆమె మరణించింది. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.


Latest News
 

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 12:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు Tue, Apr 23, 2024, 11:55 AM
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 11:54 AM
స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం Tue, Apr 23, 2024, 11:52 AM
తొమ్మిది నామినేషన్లు దాఖలు Tue, Apr 23, 2024, 11:50 AM