తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Tue, Aug 16, 2022, 09:34 PM

తెలంగాణలో గత 24 గంటల్లో 27,348 నమూనాలను పరీక్షలు చేయగా అందులో 406 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. హైదరాబాద్‌లో 177, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. 581 మంది ఫలితాలు రావాల్సి ఉంది.అదే సమయంలో, 494 మంది కరోనా నుండి కోలుకున్నారు. కొత్త మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,667 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనా కారణంగా మృతి చెందారు.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM