బైక్ ను ఆటోతో ఢీకొట్టించి..ఆపై వేటకొడవళ్లతో నరికి

byసూర్య | Mon, Aug 15, 2022, 09:18 PM

ఖమ్మం జిల్లాలో ధారుణం చోటుచేసుకొంది.  టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్ పై వెళ్తుండగా ఆయనను దారుణంగా హత్య చేశారు. ఆయన బైక్ ను ఆటోతో ఢీకొట్టించిన దుండగులు... వేటకొడవళ్లతో నరికి చంపేశారు. తెల్దారుపల్లి శివార్లలో ఈ దారుణం జరిగింది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 


ప్రస్తుతం కృష్ణయ్య ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు ఈ హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడి... ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM