బైక్ ను ఆటోతో ఢీకొట్టించి..ఆపై వేటకొడవళ్లతో నరికి

byసూర్య | Mon, Aug 15, 2022, 09:18 PM

ఖమ్మం జిల్లాలో ధారుణం చోటుచేసుకొంది.  టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్ పై వెళ్తుండగా ఆయనను దారుణంగా హత్య చేశారు. ఆయన బైక్ ను ఆటోతో ఢీకొట్టించిన దుండగులు... వేటకొడవళ్లతో నరికి చంపేశారు. తెల్దారుపల్లి శివార్లలో ఈ దారుణం జరిగింది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 


ప్రస్తుతం కృష్ణయ్య ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు ఈ హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడి... ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్ Sun, Sep 24, 2023, 10:11 PM
చంద్రబాబు అరెస్ట్ లో రాజకీయ కోణాలే కనపడుతున్నాయి.... ఎమ్మెల్యే సీతక్క Sun, Sep 24, 2023, 09:31 PM
ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దాం.... పల్లా రాజేశ్వరరెడ్డి Sun, Sep 24, 2023, 09:30 PM
నియోజకవర్గ ప్రజలను తాను వదిలిపెట్టే ప్రస్తకే లేదు.... ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు Sun, Sep 24, 2023, 09:24 PM
నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు.... మోత్కుపల్లి నర్సింహులు Sun, Sep 24, 2023, 09:23 PM