byసూర్య | Mon, Aug 08, 2022, 09:04 PM
తెలంగాణ ప్రభుత్వం సోమవారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్గా వినయ్కృష్ణా రెడ్డి నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వినయ్కృష్ణారెడ్డి నల్గొండ కలెక్టర్గా బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పాటిల్ హేమంత్ కేశవ్ ను నియమించింది.