తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

byసూర్య | Mon, Aug 08, 2022, 09:04 PM

తెలంగాణ ప్రభుత్వం సోమవారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా వినయ్‌కృష్ణా రెడ్డి నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వినయ్‌కృష్ణారెడ్డి నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పాటిల్ హేమంత్ కేశవ్ ను నియమించింది.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM