విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

byసూర్య | Mon, Aug 08, 2022, 05:31 PM

ఇప్పుడిప్పుడే మాస్కులు, శానిటైజర్లు పక్కనపెట్టి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా మెల్లమెల్లగా తన ప్రభావం చూపడం మొదలయ్యింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గంలో గల మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 98 మందిలో గాను 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది.


Latest News
 

బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించిన కారు Mon, May 29, 2023, 11:58 AM
రహదారిపై రైతులతో ధర్నా Mon, May 29, 2023, 11:58 AM
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు Mon, May 29, 2023, 11:57 AM
ఒకే కుటుంబంలో నలుగురు మృతి Mon, May 29, 2023, 11:56 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Mon, May 29, 2023, 11:36 AM