డీపీ మార్చడం వల్ల ఉపయోగం లేదు: కేటీఆర్

byసూర్య | Sat, Aug 06, 2022, 01:43 PM

వాట్సాప్, ఫేస్‌బుక్‌ల డిస్‌ప్లే పిక్చర్ (డీపీ) మార్చాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, దాని వల్ల ఉపయోగం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జీడీపీ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ట్విట్టర్‌‌లో శుక్రవారం పేర్కొన్నారు. పేదలకు సాయం చేయకుండా, కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలను ప్రధాని మోడీ మాఫీ చేశారని విమర్శించారు. పతనం అవుతున్న రూపాయి విలువ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM