తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

byసూర్య | Tue, Jul 05, 2022, 11:47 AM

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 21,918 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 443 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతం. హైదరాబాద్ జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 30, రంగారెడ్డిలో 34, సంగారెడ్డిలో 27, ఖమ్మంలో 12, ములుగు జిల్లాలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.


Latest News
 

రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM