ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం

byసూర్య | Tue, Jul 05, 2022, 11:50 AM

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఆపై డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM