అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

byసూర్య | Wed, Jun 22, 2022, 10:31 AM

అమెరికాలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుల కాల్పుల్లో నల్గొండకు చెందిన యువకుడు నక్కా సాయి చరణ్ (26) మృతి చెందాడు. అమెరికాలో రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మేరీల్యాండ్‌లో నివసిస్తున్న సాయి చరణ్‌ కారులో వెళ్తుండగా నల్లజాతీయులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM