అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి
byసూర్య |
Wed, Jun 22, 2022, 10:31 AM
అమెరికాలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుల కాల్పుల్లో నల్గొండకు చెందిన యువకుడు నక్కా సాయి చరణ్ (26) మృతి చెందాడు. అమెరికాలో రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. మేరీల్యాండ్లో నివసిస్తున్న సాయి చరణ్ కారులో వెళ్తుండగా నల్లజాతీయులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Latest News