తెలంగాణలో మరో 100 డయాలసిస్ సెంటర్లు

byసూర్య | Wed, Jun 22, 2022, 10:58 AM

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంథని పట్టణంలోని 50 పడకల మాతాశిశు సంక్షేమ కేంద్రాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంక్షేమం కోసం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM