రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Tue, May 17, 2022, 01:57 PM

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్లాపూర్ సమీపంలో ఫోర్ లైన్ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షరీఫ్ అనే వ్యక్తి మృతి చెందాడు. తాండూర్‌ కు చెందిన షరీఫ్ బైక్ పై మంచిర్యాల వైపు వెళ్తుండగా మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో షరీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM