byసూర్య | Tue, Jan 18, 2022, 09:46 AM
నాగర్ కర్నూల్ జిల్లా: సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మాలయ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గం నందు ఈరోజు 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. కొల్లాపూర్ పరిధిలోని సింగోటంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి.