byసూర్య | Tue, Jan 18, 2022, 10:07 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: విశ్వసనీయ సమాచారం మేరకు పాల్వంచ పట్టణంలోని కిన్నెరసాని రోడ్డులోని ఓ లాడ్జిలో సోమవారం ఓ వ్యక్తి పేకాట ఆడుతున్నాడు. పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.