ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్ లో 57 మంది రోగులకు కరోనా

byసూర్య | Mon, Jan 17, 2022, 06:54 PM

హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక హాస్పిటల్ లో కరోనా కల్లోలం రేపింది .ఏకంగా 57 మంది రోగులు మరియు 9 మంది పారామెడిక్స్‌ స్టాఫ్ కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఆసుపత్రి అధికారులు పరీక్షలు చేస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ.. మానసిక వ్యాధిగ్రస్తులు కావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఒంటరిగా ఉంచుతామని చెప్పారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM