ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి ఆత్మ‌హ‌త్య

byసూర్య | Sun, Jan 16, 2022, 11:20 PM

హైదరాబాద్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నా విద్యార్థి  ఆత్మహత్య చేసుకున్నాడు.శేరిలింగంపల్లిలోని గల్లా అపర్ణ సరోవర్ భవన్‌లో చోటుచేసుకుంది. అద్వైత్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.అయితే అద్వైత్ సరిగా చదవలేదని అతని నాన్న మందలించాడు. దీంతో అద్వైత్ మ‌న‌స్థాపానికి  గురయ్యాడు. నాన్న మందలించడంతో అద్వైత్ అపర్ణ సరోవర్ భవనంలోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు చెబుతున్నారు.అయితే ఆన్ లైన్ క్లాసులు చూడడం లేదని, సరిగా చదవడం లేదని అద్వైత్ నాన్న మందలించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో అద్వైత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM