byసూర్య | Sun, Jan 16, 2022, 11:13 PM
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్గా అని తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.ప్రస్తుతం మల్లు భట్టి విక్రమార్క హోం క్వారంటైన్ లో ఉన్నారు.ఈ మధ్య తనను కలిసిన వారికి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.