byసూర్య | Fri, Jan 14, 2022, 01:04 PM
ఉప్పల్ విజయపురి కాలనీలో డాక్టర్ కళ్యాణ్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు దేవిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, వెంకటేష్, నరేష్, జీతు, రంగుల శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.