byసూర్య | Fri, Jan 14, 2022, 01:06 PM
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్మగ్లర్లు పట్టుబడ్డారు. షార్జా 6ఈ-1405 విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.5, 17, 833 విలువైన ఒమన్ రియల్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.