byసూర్య | Fri, Jan 14, 2022, 01:09 PM
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర పోచంపాడ్ గ్రామంలోని ఎస్సారెస్పీలో నీటి మట్టం పడిపోతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1090 అడుగులకు గాను 1088 అడుగులు కాగా 90 అడుగుల నీటి నిల్వతో 90 టీఈఈసీలు ఉన్నాయని ఏఈ వంశీ తెలిపారు.