సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

byసూర్య | Fri, Jan 14, 2022, 11:01 AM

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ వాసుపల్లి గంగాధర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా నేడు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంకను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా, ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, రాయదుర్గం, గౌలిదొడ్డి నల్లగొండలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్ Sun, Sep 24, 2023, 10:11 PM
చంద్రబాబు అరెస్ట్ లో రాజకీయ కోణాలే కనపడుతున్నాయి.... ఎమ్మెల్యే సీతక్క Sun, Sep 24, 2023, 09:31 PM
ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దాం.... పల్లా రాజేశ్వరరెడ్డి Sun, Sep 24, 2023, 09:30 PM
నియోజకవర్గ ప్రజలను తాను వదిలిపెట్టే ప్రస్తకే లేదు.... ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు Sun, Sep 24, 2023, 09:24 PM
నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు.... మోత్కుపల్లి నర్సింహులు Sun, Sep 24, 2023, 09:23 PM