డిజిటల్ మెంబర్ షిప్ స్పీడప్ చేయాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Jan 14, 2022, 11:18 AM

గాంధీభవన్‌లో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ మెంబర్‌షిప్‌ ఇన్‌ఛార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సంబాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌పై చర్చించారు. గడువు దగ్గర పడుతున్నందున డిజిటల్ సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.


Latest News
 

తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన 15 మంది వైద్యులు Sun, Dec 03, 2023, 10:58 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా,,,ఒకే స్థానానికి పరిమితమై బీఆర్ఎస్ Sun, Dec 03, 2023, 10:49 PM
ఉపఎన్నికల్లో సత్తా చాటి.. అసలైన పోటీలో చిత్తుగా ఓడి Sun, Dec 03, 2023, 10:42 PM
కేసీఆర్‌కు కలిసిరాని సెక్రటేరియట్ వాస్తు సెంటిమెంట్ Sun, Dec 03, 2023, 10:30 PM
రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్.. షాకిచ్చిన ఈసీ Sun, Dec 03, 2023, 09:29 PM