డిజిటల్ మెంబర్ షిప్ స్పీడప్ చేయాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Jan 14, 2022, 11:18 AM

గాంధీభవన్‌లో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ మెంబర్‌షిప్‌ ఇన్‌ఛార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సంబాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌పై చర్చించారు. గడువు దగ్గర పడుతున్నందున డిజిటల్ సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM