![]() |
![]() |
byసూర్య | Fri, Jan 14, 2022, 11:18 AM
గాంధీభవన్లో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ మెంబర్షిప్ ఇన్ఛార్జ్లు, అనుబంధ సంఘాల చైర్మన్లతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సంబాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్పై చర్చించారు. గడువు దగ్గర పడుతున్నందున డిజిటల్ సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.