డిజిటల్ మెంబర్ షిప్ స్పీడప్ చేయాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Jan 14, 2022, 11:18 AM

గాంధీభవన్‌లో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ మెంబర్‌షిప్‌ ఇన్‌ఛార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సంబాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌పై చర్చించారు. గడువు దగ్గర పడుతున్నందున డిజిటల్ సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM