ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ లీడ్ ఎంతంటే?

byసూర్య | Thu, Jan 13, 2022, 12:26 PM

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా(9*), కోహ్లీ(14*) ఉన్నారు. టీమిండియా ఓపెనర్లు రాహుల్ (10), మయాంక్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం భారత్ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223, దక్షిణాఫ్రికా 210 పరుగులు చేశాయి. దీంతో భారత్ కి తొలి ఇన్నింగ్స్ లో 13 పరుగుల ఆధిక్యం లభించింది.

Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM
రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Wed, May 08, 2024, 08:56 PM