byసూర్య | Sat, Nov 20, 2021, 11:55 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ తో మంత్రులు, అధికారుల బృందం వెళ్లనున్నారు.మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో డెలిగేషన్ బృందం, సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన అధికారుల డెలిగేషన్ బృందాలు వెళ్తున్నారు . కేంద్ర మంత్రితో పాటు సంబంధిత అధికారులు, ఎఫ్సీఐని ధాన్యం యాసంగి కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై స్పష్టత కోసం కలువనున్నారు.