గద్వాల్.. మానోపాడు రెవిన్యూ కార్యాలయంలో అగ్నిప్రమాదం

byసూర్య | Mon, Oct 25, 2021, 03:19 PM

గద్వాల జిల్లాలోని మానోపాడు తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రికార్డ్ రూమ్ పూర్తిగా కాలిపోయింది. పలు రికార్డులు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM