బండి సంజయ్‌తో తరుణ్ చుగ్ భేటీ

byసూర్య | Fri, Jun 11, 2021, 12:03 PM

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ గురువారం బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈటల చేరిక, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం కోర్ కమిటీతో తరుణ్ చుగ్, బీజేపీ ఆర్గనైజింగ్ సహకార్యదర్శి ప్రకాష్ జీ సమావేశంకానున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM