కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం : ఈటల

byసూర్య | Tue, Jun 08, 2021, 02:11 PM

ధర్మానికి, అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని.. సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరంగల్‌లో నేడు ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నుంచే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తానని ఆయన వెల్లడించారు. అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతల కుట్రలను ఇక్కడి ప్రజలు తిప్పికొడతారన్నారు. ప్రగతి భవన్ స్క్రిప్టు చదివే వారి గురించి మాట్లాడనని ఈటల స్పష్టం చేశారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM