సిద్దిపేటలో రూ. 5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత

byసూర్య | Fri, Jun 04, 2021, 02:22 PM

సిద్దిపేట  జిల్లాలోని ములుగు మండలం శ్రీరాంపూర్‌లోని సిగ్నెట్ కంపెనీలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. రూ. 5 కోట్ల విలువైన 2,384 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని సీపీ తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల నివారణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM