షర్మిల సభకు ఎలా అనుమతిస్తారు: వీహెచ్

byసూర్య | Sat, Apr 10, 2021, 09:05 AM

కరోనాతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే షర్మిల సభకు ఎలా అనుమతిస్తారు.? అని డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ షోలకు ఎందుకు అనుమతిచ్చారు ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పాలని తెలిపారు. మేము ఎక్కడికి వెళ్లినా అనుమతివ్వరు. వాళ్లకోక న్యాయం మాకొక న్యాయమా..? అని ప్రశ్నించారు. షర్మిల ఏమైనా చేయాలనుకుంటే ఆంధ్రాలో చేస్కోవాలి. విజయమ్మ ఆంధ్రలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండాలని అనుకుంటున్నారా.? అని వీహెచ్ ఒకింత ఎద్దేవా చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM