ట్రాక్టర్ బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు

byసూర్య | Fri, Apr 09, 2021, 02:50 PM

నల్గొండ జిల్లా దామరచర్ల మండల శివారులోని శూన్యపాడు వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జానపాడు దర్గాలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం మాదల గ్రామానికి చెందిన గ్రామస్థులుగా గుర్తింపు.


Latest News
 

తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు Wed, May 08, 2024, 10:26 AM
ఎల్లమ్మ చెరువును టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తాము Wed, May 08, 2024, 10:26 AM
రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM