ఎల్లమ్మ చెరువును టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తాము

byసూర్య | Wed, May 08, 2024, 10:26 AM

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM