ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావు: శ్రవణ్

byసూర్య | Wed, Mar 31, 2021, 12:38 PM

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు నిరుద్యోగుల శాపం తగులుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. గాంధీభవన్ లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావని ప్రాణాలతో ఉంటూ కేసీఆర్‌తో పోరాడి సాధించుకుందామని దాసోజు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదని మానసిక క్షోభకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ను ఆయన పరామర్శించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరమని తెలిపారు. సునీల్‌కు జరగరానిది జరిగితే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM