బాలికపై కామాంధుడి అత్యాచారయత్నం...!

byసూర్య | Wed, Mar 31, 2021, 12:23 PM

మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం బోడ్రాయి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్(55) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక వివరాలు ప్రకారం.. మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుండగా ఈ దారుణానికి ప్రయత్నించాడు. బాలిక తన ఇంటి ముందు నుంచి వెళుతున్న క్రమంలో బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళిన కామాంధుడు బలత్కారానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది. సీసీ కెమెరాలో కామాంధుడు ఇంటి నుంచి బాలిక ఏడుస్తూ బయటికొస్తున్న వీడియో ఆధారంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.


Latest News
 

హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM
శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM