సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం

byసూర్య | Tue, Jan 19, 2021, 08:53 AM

సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ముస్తఫానగర్‎లో ఒగ్గు కథ చెప్పి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలను వెల్లడించారు. మృతులు చిప్పలపల్లికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామాపూర్‌కు చెందిన గడ్డి ఆడవయ్యలుగా పోలీసులు గుర్తించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM