వికారాబాద్ లో 45మందికి అస్వస్థత..టెన్షన్ టెన్షన్

byసూర్య | Sat, Jan 09, 2021, 01:16 PM

వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్‌ మండలం చిట్టిగిద్దలో దాదాపు 45 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఒక్క సారిగా కళ్లుతిరిగి పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అంతుచిక్కని వ్యాధే కారణమని రెండు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆనంద్ డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఎర్రవల్లి, చిట్టిగిద్దలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే కల్లుతాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM