byసూర్య | Thu, Oct 15, 2020, 12:33 PM
టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో వర్షం ధాటికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి సహాయక చర్యలు అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా అందించారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు ఈ పరిస్థితి నెలకొంది. ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని ఆయన అన్నారుఅధికారులతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు